ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​లో వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం - farmers loses because of badly rains

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా  ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడటం వల్ల వరి, నువ్వు, బొప్పాయి పంటలు దెబ్బతినగా.. పిందె దశలో ఉన్న మామిడి రాలిపోయింది.

ఉమ్మడి కరీంనగర్​లో వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం
author img

By

Published : Mar 21, 2019, 5:34 AM IST

Updated : Mar 21, 2019, 6:31 AM IST

ఉమ్మడి కరీంనగర్​లో వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. కొడిమ్యాల, మల్యాల, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరి పంటతో పాటు కూరగాయలు, మామిడికాయలు గాలికి రాలిపోయాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపోవటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


విషాదాన్ని మిగిల్చిన వర్షం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో గాలి దుమారంతో కురిసిన వడగళ్ల వర్షం విషాదాన్ని మిగిల్చింది. రాయపట్నం వద్ద గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లిన రేచపల్లి నర్సయ్య గాలి దుమారంతో పడిన వర్షానికి తెప్ప బోర్ల పడి మరణించాడు. గోపులాపూర్‌లో పొలంలోకి వెళ్లిన గైని శ్రీనివాస్‌ అనే రైతుకు వడగళ్లు తాకడంతో స్పృహ కోల్పోయి పొలంలో పడిపోయాడు. గ్రామస్థులు గమనించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్‌

ఉమ్మడి కరీంనగర్​లో వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. కొడిమ్యాల, మల్యాల, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరి పంటతో పాటు కూరగాయలు, మామిడికాయలు గాలికి రాలిపోయాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపోవటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


విషాదాన్ని మిగిల్చిన వర్షం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో గాలి దుమారంతో కురిసిన వడగళ్ల వర్షం విషాదాన్ని మిగిల్చింది. రాయపట్నం వద్ద గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లిన రేచపల్లి నర్సయ్య గాలి దుమారంతో పడిన వర్షానికి తెప్ప బోర్ల పడి మరణించాడు. గోపులాపూర్‌లో పొలంలోకి వెళ్లిన గైని శ్రీనివాస్‌ అనే రైతుకు వడగళ్లు తాకడంతో స్పృహ కోల్పోయి పొలంలో పడిపోయాడు. గ్రామస్థులు గమనించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్‌

Intro:hyd_tg_04_21_kamadahanam_ab_c2
Ganesh_ou campus
( ) నాచారం లో హోలీ పండుగను పురస్కరించుకొని ఇవాళ కామ దహనం చేశారు నాచారంలోని శివాలయం ఎదుట భారీ ఎత్తున కట్టెలు పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతూ పిడకలు పూజ సామాగ్రి తో పూజలు చేసి ముఖ్యంగా మార్వాడి వారికి ఈ హోలీ ప్రముఖమైనది అని చెప్తున్నారు మార్వాడి వారు కాముని చుట్టూ తిరుగుతూ పూజలు చేశారు అనంతరం కామ దహనం చేశారు కామ దహనం పూర్తవుతున్న సమయంలో కాముని విభూతి తీసుకోవడానికి నాచారంలోని కాలనీవాసులు కాముని విభూతిని ఇంటికి తీసుకెళ్లి గుమ్మం ముందు ఇంట్లో చల్లుకుంటే భూత ప్రేత పిశాచాలు లోనికి ప్రవేశించండి వారి నమ్మకం కం


Body:hyd_tg_04_21_kamadahanam_ab_c2


Conclusion:hyd_tg_04_21_kamadahanam_ab_c2
Last Updated : Mar 21, 2019, 6:31 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.