ETV Bharat / state

'2 లక్షల మందిని తరలిస్తాం'

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ దళపతి కేసీఆర్ రేపు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల కరీంనగర్​లో జరిగే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

author img

By

Published : Mar 16, 2019, 1:29 PM IST

సభ ఏర్పాట్లపై ఈటల

ఎన్నికల్లో వ్యూహరచనకు కరీంనగర్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్​ పరిశీలిస్తున్నారు. రేపటి సమావేశానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జన సమీకరణ కోసం ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన, ప్రవేశపెట్టబోతున్న పథకాలపై కేసీఆర్ వివరిస్తారంటున్న ఈటలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

సభ ఏర్పాట్లపై ఈటల

ఇవీ చూడండి:ఆ ఏడు స్థానాలపై తెరాస దళపతి దృష్టి

ఎన్నికల్లో వ్యూహరచనకు కరీంనగర్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్​ పరిశీలిస్తున్నారు. రేపటి సమావేశానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జన సమీకరణ కోసం ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన, ప్రవేశపెట్టబోతున్న పథకాలపై కేసీఆర్ వివరిస్తారంటున్న ఈటలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

సభ ఏర్పాట్లపై ఈటల

ఇవీ చూడండి:ఆ ఏడు స్థానాలపై తెరాస దళపతి దృష్టి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.