ETV Bharat / state

రేకుర్తిలో భూమిని రక్షించండి: సీపీఐ

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు కరీంనగర్​ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు. రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో భూమిని రక్షించాలని కోరారు.

author img

By

Published : Sep 5, 2020, 6:46 PM IST

cpi request to mro for save land at rekurthy in karimnagar district
రేకుర్తిలో భూమిని రక్షించండి: సీపీఐ

కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో ఉన్న భూమిని రక్షించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు కోరారు. ఈ భూమిని కబ్జా చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్​కు వినతి పత్రం అందించారు.

వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్​ చేశారు. భూమిని రక్షించకుంటే ఎర్రజెండా పాతుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో ఉన్న భూమిని రక్షించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు కోరారు. ఈ భూమిని కబ్జా చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్​కు వినతి పత్రం అందించారు.

వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్​ చేశారు. భూమిని రక్షించకుంటే ఎర్రజెండా పాతుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.