అవయవాలు సరిగా అభివృద్ధి చెందని పసిపాపల కోసం పిల్లల రాష్ట్ర సమాఖ్య సభ్యులు ఏరోట్ పరికరాన్ని కరీంనగర్లోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో అందించారు. పిల్లల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు గార్లపాటి లక్ష్మన్, కార్యదర్శి డాక్టర్ యశ్వంత్రావు ఈ పరికరాన్ని పిల్లల డాక్టర్ మల్లిఖార్జున్కు అందజేశారు.
సుమారు 4 లక్షలు..
పరికరం విలువ సుమారు 4లక్షల రూపాయిలు ఉంటుందని ఏరోట్ సభ్యులు తెలిపారు. ఉపరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందని చిన్నారుల చికిత్సకు ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుందని సమాఖ్య సభ్యులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో