ETV Bharat / state

చెట్టును ఢీ కొట్టిన కారు... ఇద్దరి పరిస్థితి విషమం

కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి కొండగట్టుకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 30, 2019, 6:05 PM IST

చెట్టును ఢీ కొట్టిన కారు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వద్ద కారు ప్రమాదం జరిగింది. కేశవపట్నం మండలం కరీంపేటకు చెందిన పాలేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు దర్శనానికి వెళ్లొస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు టైరు పేలి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని 108సిబ్బంది సహాయంతో కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెట్టును ఢీ కొట్టిన కారు

ఇవీ చూడండి: హత్యకు దారితీసిన భార్య భర్తల గొడవ

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వద్ద కారు ప్రమాదం జరిగింది. కేశవపట్నం మండలం కరీంపేటకు చెందిన పాలేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు దర్శనానికి వెళ్లొస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు టైరు పేలి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని 108సిబ్బంది సహాయంతో కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెట్టును ఢీ కొట్టిన కారు

ఇవీ చూడండి: హత్యకు దారితీసిన భార్య భర్తల గొడవ

Intro:TG_KRN_07_30_ACCIDENT_AB_C5

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గోదావరి కి చెందిన న పాలేటి శ్రీనివాస్ కుటుంబీకులు నిన్న రాత్రి కారులో వేములవాడ బయల్దేరారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వీరు కొండగట్టు కు వెళ్లారు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకొని తిరుగు ప్రయాణంలో లో కొత్త పల్లి చేరుకోగానే టైరు పేలి చెట్టుకు ఢీకొట్టారు దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయాలపాలయ్యారు ఇద్దరు సీరియస్ గా ఉండడంతో 108 సిబ్బంది హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కాగా వీరి సొంత గ్రామం కేశపట్నం మండల్ కరీం పేట

బైట్ పాలిటి శ్రీనివాస్
బైట్ వెంకటేష్ 108 సిబ్బంది


Body:హ్హ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.