కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి లబ్ధిదారులకు ప్రభుత్వం పెంచిన పింఛను పంపిణీ చేశారు. గతంలో వేయి రూపాయలు ఉన్న పింఛను ఇప్పుడు 2016 రూపాయలు చేశామని తెలిపారు. మొత్తం 40 లక్షల మంది లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
- ఇదీ చూడండి : యూసుఫ్... నూనెలోంచి చేతితో బజ్జీలు తీస్తాడు...!