ETV Bharat / state

65 ఏళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు..

author img

By

Published : Sep 4, 2019, 8:11 PM IST

ఆ ఊరులో 65 ఏళ్లుగా లంబోదరునికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? ఏటా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు కామారెడ్డి జిల్లా మద్నూర్​లో సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు. వారిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

65 ఏళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు..

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా భారీ ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలందిస్తారు. తొలిసారి 1954లో గణేష్​ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను బాలగంగాధర్​ తిలక్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం ఎడ్ల బండిపైన తీసుకెళ్లి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ఊరు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఇక్కడివారు ఎక్కువగా ఆ రాష్ట్ర సంప్రదాయాలను పాటిస్తుంటారు.

65 ఏళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు..

ఇదీ చదవండిః పంజాబ్​లో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం!

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా భారీ ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలందిస్తారు. తొలిసారి 1954లో గణేష్​ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను బాలగంగాధర్​ తిలక్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం ఎడ్ల బండిపైన తీసుకెళ్లి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ఊరు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఇక్కడివారు ఎక్కువగా ఆ రాష్ట్ర సంప్రదాయాలను పాటిస్తుంటారు.

65 ఏళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు..

ఇదీ చదవండిః పంజాబ్​లో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం!

09.03 2:38 PM Tg_nlg_51_3_samyapala leni_mro_office_abb_ts10064 నల్గొండ జిల్లా అనుముల మండల తహసీల్దార్ కార్యాలయం లో సమయపాలన పాటించని రెవిన్యూ అధికారులు కార్యాలయానికి వారి విధులకు హాజరు కాకపోవడం తో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. తరుచు రెవెన్యూ పనుల కోసం వచ్చే రైతులు, విద్యార్థులు, ప్రజలు అధికారులు సమయానికి రాకపోవడం తో పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖ లో భూ సమస్యలు పరిష్కరించాలని నిత్యం రైతులు అధికారుల కోసం పడిగాపులు పడుతున్నారు. రోజు తహసీల్దార్ కార్యాలయo కు రావాలంటే ప్రయాణ ఖర్చులు పెరిగిపోతున్నాయి అని వ్యవసాయ పనులు సైతం మానుకొని రావాల్సిన అవసరం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుముల తహసీల్దార్ డప్పు రత్నo ను వివరణ కోరగా మా సిబ్బంది సకాలం లోనే విధులకు హాజరయ్యారు అని పాత విజువల్స్ ను ఎవరో కావాలని సామాజిక మాధ్యమాల లో ప్రచారం చేస్తున్నారు అని సిబ్బందిని వెనుకేసుకొచ్చారు.తాను కూడా హైకోర్టులో పని చూసుకొని వచ్చాను అని తహసీల్దార్ అంటున్నారు. బైట్: బైట్: బైట్:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.