ETV Bharat / state

గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - mptc-zptc-polling in gadwal district

రాష్ట్రవ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నిలకు మొదటి విడతలో భాగంగా పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ధరూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.

గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
author img

By

Published : May 6, 2019, 4:34 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో ధరూరు, గట్టు, కేటిదొడ్డి, గద్వాల మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష 38 వేల 277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.

గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో ధరూరు, గట్టు, కేటిదొడ్డి, గద్వాల మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష 38 వేల 277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.

గద్వాలల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

Intro:Tg_mbnr_05_06_mptc_zptc_polling_avb_c6
ప్రదేశ్ ఇక ఎన్నికల పోరులో మొదటి విడత జోరుగా పోలింగ్ కేంద్రా ల వద్ద బారులు తీరిన ఓటర్లు. ధరూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని మొదటి విడత ఎన్నికల్లో ధరూరు గట్టు కేటి దొడ్డి గద్వాల మండలాలు మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో తీశారు జిల్లాలో మొదటి విడత మొత్తం ఓటర్లు ఒక లక్ష 38 వేల 277 మంది ఓటర్లు ఉండగా ఎంపిటిసి 53 నాలుగు జడ్పిటిసి స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం నుండి ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీశారు పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద అదనపు ఎస్పీ కృష్ణ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు మొదటి విడతలో లో రెండు వందల అరవై మూడు కాగా 1859 పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.



Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.