ETV Bharat / state

తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రదర్శన

author img

By

Published : Sep 16, 2020, 7:58 AM IST

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు గద్వాలలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని గతంలో నలుగురు సీఎంలను అడిగారని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గుర్తు చేశారు.

Crowd rally to demand Telangana Liberation Day at gadwal jogulamba district
తెలంగాణ విమోచన దినం చేయాలని కాగడాల ర్యాలీ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపూరం వెంకటేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ జరిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భాజపా పార్టీ కార్యాలయం నుంచి కృష్ణవేణి చౌక్ వరకు ప్రదర్శన చేశారు.

గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని నలుగురు సీఎంలను కోరారని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు. గత నలుగురు ముఖ్యమంత్రులను ఆ విషయంలో డిమాండ్​ చేశారని ఆయన గుర్తుచేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపూరం వెంకటేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ జరిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భాజపా పార్టీ కార్యాలయం నుంచి కృష్ణవేణి చౌక్ వరకు ప్రదర్శన చేశారు.

గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని నలుగురు సీఎంలను కోరారని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు. గత నలుగురు ముఖ్యమంత్రులను ఆ విషయంలో డిమాండ్​ చేశారని ఆయన గుర్తుచేశారు.

ఇదీ చూడండి : స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.