ETV Bharat / state

ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ - undefined

కొండాపూర్‌లో సింగరేణి ప్రారంభించనున్న కాకతీయఖని ఓపెన్‌ కాస్ట్‌-3 ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కార్యక్రమానికి సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరయ్యారు.

ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ
author img

By

Published : Jul 14, 2019, 9:47 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సింగరేణి ప్రారంభించనున్న కాకతీయఖని ఓపెన్‌ కాస్ట్‌-3 ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఘనపూర్‌ మండలం కొండాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయే చుట్టుపక్కల గ్రామాల రైతుల ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కొండాపూర్, కొండంపల్లి, మాధారవు పల్లెతో పాటు చుట్టూ ఉన్న గ్రామ రైతుల భూములు ఈ ప్రాజెక్టు కిందకు రానున్నాయి.

ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరయ్యారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా... ప్రతి కుటుంబంలో ఒక్కరికి సింగరేణి ఉద్యోగం ఇప్పించి, భూమికి సంబంధించిన డబ్బును ఒకే దఫాలో ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎవరికి నష్టం జరగకుండా చూసుకొని... రైతులకు అన్ని ఏర్పాట్లు కల్పించిన తర్వాతే సింగరేణి పనులు ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. వేదికపై మాట్లాడేందుకు అవకాశం రాని రైతులు కొంత అసహనానికి గుర్యయారు. వారిని పోలీసులు అదుపు చేస్తుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సింగరేణి ప్రారంభించనున్న కాకతీయఖని ఓపెన్‌ కాస్ట్‌-3 ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఘనపూర్‌ మండలం కొండాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయే చుట్టుపక్కల గ్రామాల రైతుల ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కొండాపూర్, కొండంపల్లి, మాధారవు పల్లెతో పాటు చుట్టూ ఉన్న గ్రామ రైతుల భూములు ఈ ప్రాజెక్టు కిందకు రానున్నాయి.

ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరయ్యారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా... ప్రతి కుటుంబంలో ఒక్కరికి సింగరేణి ఉద్యోగం ఇప్పించి, భూమికి సంబంధించిన డబ్బును ఒకే దఫాలో ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎవరికి నష్టం జరగకుండా చూసుకొని... రైతులకు అన్ని ఏర్పాట్లు కల్పించిన తర్వాతే సింగరేణి పనులు ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. వేదికపై మాట్లాడేందుకు అవకాశం రాని రైతులు కొంత అసహనానికి గుర్యయారు. వారిని పోలీసులు అదుపు చేస్తుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!

Intro:TG_SRD_71_14_ ACCIDENT_SCRIPT_TS10058

యాంకర్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఐదుగురికి గాయాలు అందులో ఇద్దరు చిన్న పిల్లలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు


Body:సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులో రోడ్డు పక్కన ఉన్న లారీని వెనకనుంచి కారు వచ్చి ఢీకొట్టింది అందులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు ఒక్కసారిగా లారీ కి ఢీకొట్టడంతో


Conclusion:ఐదుగురికి స్వల్ప గాయాలు జరిగాయి .అందులో చిన్న పిల్లలు ఒక చిన్న పిల్లలకు గాయం మరో నలుగురికి సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో లో డాక్టర్లు చికిత్స చేశారు. వారు వారి బంధువు కోసం రామునిపట్ల గ్రామానికి వెళ్లి వారి బంధువులు కారులో ఎక్కించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో మందపల్లి శివారులో ఈ ప్రమాదం జరిగింది. అని వారి బంధువులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.