ETV Bharat / state

'కేసీఆర్​తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Oct 25, 2019, 9:14 AM IST

'కేసీఆర్​తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్​తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని తెలిపారు. ఈ తీర్పును చూసైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిన్న పెండ్యాల గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

'కేసీఆర్​తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'

ఇవీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్​తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని తెలిపారు. ఈ తీర్పును చూసైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిన్న పెండ్యాల గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

'కేసీఆర్​తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'

ఇవీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.