ETV Bharat / state

మెట్​పల్లిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

author img

By

Published : Mar 24, 2020, 12:32 PM IST

కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున అధికారులు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ద్విచక్రవాహనంపై ఒకరు వెళ్లేందుకు మాత్రమే అనుమతినిస్తున్నారు.

మెట్​పల్లిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
మెట్​పల్లిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రజలు గుంపులుగా ఉండకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

పట్టణంలో కేవలం నిత్యావసర సరుకులు, మందుల కోసం మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అది కూడా ద్విచక్ర వాహనంపై ఒకరు వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. ఇద్దరు వెళితే వారిపై చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్​కు తరలిస్తున్నారు.

మెట్​పల్లిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రజలు గుంపులుగా ఉండకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

పట్టణంలో కేవలం నిత్యావసర సరుకులు, మందుల కోసం మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అది కూడా ద్విచక్ర వాహనంపై ఒకరు వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. ఇద్దరు వెళితే వారిపై చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్​కు తరలిస్తున్నారు.

మెట్​పల్లిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.