రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు నోరుకు బట్టకట్టుకుని దీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అన్నారు. తెర వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఎంఎంటీఎస్ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య