ETV Bharat / state

రోడ్డు నిర్మాణ పనులకు విద్యాసాగర్ రావు భూమిపూజ

author img

By

Published : Nov 2, 2019, 2:07 PM IST

జగిత్యా జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో కోటీ యాభై లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమిపూజ

పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా నియోజకవర్గంలోని మెట్​పల్లి పురపాలక పరిధిలో కోటీ యాభై లక్షల రూపాయల నిధులతో ప్రారంభిస్తున్న బైపాస్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పట్టణంలోని రామ్​నగర్, ఆదర్శ్ నగర్ మీదుగా పోలీస్ స్టేషన్ పక్కనుంచి జాతీయ రహదారి వరకు బీటీ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అనంతరం కాలనీవాసులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమిపూజ

ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు

పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా నియోజకవర్గంలోని మెట్​పల్లి పురపాలక పరిధిలో కోటీ యాభై లక్షల రూపాయల నిధులతో ప్రారంభిస్తున్న బైపాస్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పట్టణంలోని రామ్​నగర్, ఆదర్శ్ నగర్ మీదుగా పోలీస్ స్టేషన్ పక్కనుంచి జాతీయ రహదారి వరకు బీటీ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అనంతరం కాలనీవాసులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమిపూజ

ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు

Intro:TG_KRN_11_02_MlA bumi pooja_ AV_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్..9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:: పట్టణాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు జగిత్యాల జిల్లా నియోజకవర్గంలోని మెట్పల్లి పురపాలక పరిధిలో కోటి యాభై లక్షల నిధుల నుంచి చేపట్టి బైపాస్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులకు శంకుస్థాపన నిర్వహించారు పట్టణంలోని రోడ్డు నుంచి రామ్ నగర్ ఆదర్శ్ నగర్ ర్ నగర్ మీదుగా పోలీస్ స్టేషన్ పక్కనుంచి జాతీయ రహదారి వరకు బిటి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు దీనికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీల వాసులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు మరో ఆరు నెలల్లో కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి కోరుట్ల రెండు పురపాలక సంఘాల అన్ని వార్డులను మౌలిక వసతులు కల్పించి పురపాలక మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 50 కోట్లతో రెండు పట్టణాలను సుందరీకరణ చేసి అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు
బైట్:: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే.


Body:pooja


Conclusion:TG_KRN_11_02_MlA bumi pooja_ AV_ TS10037

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.