ETV Bharat / state

తెరాసకు చెందిన రైతులూ నామినేషన్​ వేస్తున్నారు

పసుపు క్వింటాకు రూ.2 వేలు బోనస్‌ ఇవ్వాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జీవన్​ రెడ్డి డిమాండ్ చేశారు. బోనస్​ కేంద్రం పరిధిలోని అంశం కాదని... రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చునని అన్నారు. నామినేషన్ వేసే రైతులు ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే కాదని... తెరాస వాళ్లు ​ కూడా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర నిర్మాణం కోసం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.

author img

By

Published : Mar 24, 2019, 2:43 PM IST

jeevanreddy

నామినేషన్​ వేసే రైతులు ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే కాదని... తెరాస వాళ్లు ఉన్నారని కాంగ్రెస్​ సీనియర్ నేత జీవన్​ రెడ్డి అన్నారు. తెరాసపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు.

తెరాసపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి

ఇదీ చూడండి:ప్రగతిభవన్​ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన: కాంగ్రెస్

నామినేషన్​ వేసే రైతులు ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే కాదని... తెరాస వాళ్లు ఉన్నారని కాంగ్రెస్​ సీనియర్ నేత జీవన్​ రెడ్డి అన్నారు. తెరాసపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు.

తెరాసపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి

ఇదీ చూడండి:ప్రగతిభవన్​ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన: కాంగ్రెస్

Intro:నోట్... స్క్రిప్ట్ లైన్లో పంపాను


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.