ETV Bharat / state

కొండగట్టు అంజన్నకు ఎండ దెబ్బ - undefined

కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. భానుడి ప్రతాపానికి  హనుమాన్​ జయంతి ఉత్సవాలకు కూడా భక్తులు భయపడుతున్నారు.

heavy temperature in kondagattu temple
author img

By

Published : May 28, 2019, 5:35 PM IST

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి జయంతి ఉత్సవాలపై సూర్యుడి ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటుతుండటం వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తుల రాక తగ్గింది. గత ఉత్సవాలను పోల్చి చూస్తే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా అంతకంతకు తగ్గిపోయింది. ఉత్సవాల సమయంలో అంజన్న మాలధారులు 3లక్షలకు పైగా హాజరై దీక్షా విరమణ చేసే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. బుధవారం హనుమాన్‌ జయంతి కాబట్టి ఈ రోజు రాత్రికి భక్తుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

కొండగట్టు అంజన్నకు ఎండ దెబ్బ

ఇవీ చూడండి: రోహిణి కార్తీ ప్రవేశంతో పెరిగిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి జయంతి ఉత్సవాలపై సూర్యుడి ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటుతుండటం వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తుల రాక తగ్గింది. గత ఉత్సవాలను పోల్చి చూస్తే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా అంతకంతకు తగ్గిపోయింది. ఉత్సవాల సమయంలో అంజన్న మాలధారులు 3లక్షలకు పైగా హాజరై దీక్షా విరమణ చేసే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. బుధవారం హనుమాన్‌ జయంతి కాబట్టి ఈ రోజు రాత్రికి భక్తుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

కొండగట్టు అంజన్నకు ఎండ దెబ్బ

ఇవీ చూడండి: రోహిణి కార్తీ ప్రవేశంతో పెరిగిన ఉష్ణోగ్రతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.