ETV Bharat / state

కర్నల్​ సంతోష్​ మృతికి కొవ్వొత్తుల ర్యాలీతో సంతాపం - Jagtial Congress Candles ryali

కర్నల్​ సంతోష్​ ​బాబు​ మృతికి నివాళిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పాల్గొన్నారు. సంతోష్​ బాబు మృతి దేశానికే గర్వ కారణమని జీవన్​ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్​ కొవ్వొత్తుల ర్యాలీ
కాంగ్రెస్​ కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Jun 19, 2020, 1:08 PM IST

గాల్వన్​ లోయలో భారత్ - చైనా సైనికుల ఘర్షణల్లో మరణించిన కర్నల్ సంతోష్​ బాబుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పాల్గొన్నారు.

ఆయన మృతి భారతదేశానికే గర్వకారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. సంతోష్​ ​బాబు సతీమణికి గ్రూపు-1 ఉద్యోగం, నివాస స్థలం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్​ను జీవన్​రెడ్డి కోరారు.

గాల్వన్​ లోయలో భారత్ - చైనా సైనికుల ఘర్షణల్లో మరణించిన కర్నల్ సంతోష్​ బాబుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పాల్గొన్నారు.

ఆయన మృతి భారతదేశానికే గర్వకారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. సంతోష్​ ​బాబు సతీమణికి గ్రూపు-1 ఉద్యోగం, నివాస స్థలం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్​ను జీవన్​రెడ్డి కోరారు.

ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.