ETV Bharat / state

మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు - జగిత్యాలలో బోనాలు పండగ తాజా వార్త

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ అమ్మవారికి భక్తులు చలిబోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పోచమ్మ ఆలయాల వద్ద తమ మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు.

bonalu celebrations in jagityala
మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు
author img

By

Published : Jan 26, 2020, 1:13 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా చలికాలం చివరి అమావాస్య తరువాత వచ్చే ఆదివారం రోజున పోచమ్మ తల్లికి భక్తులు చలి బోనాలు సమర్పించుకుంటారు.

ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పెరుగుతో కలిపిన బోనం సమర్పించడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు

ఇదీ చూడండి: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా చలికాలం చివరి అమావాస్య తరువాత వచ్చే ఆదివారం రోజున పోచమ్మ తల్లికి భక్తులు చలి బోనాలు సమర్పించుకుంటారు.

ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పెరుగుతో కలిపిన బోనం సమర్పించడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు

ఇదీ చూడండి: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం

Intro:TG_KRN_26_14_ POCHAMMA. BONAALU_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్..9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:: జగిత్యాల జిల్లా మెట్పల్లి లో పోచమ్మ తల్లి కి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో జరిగింది ప్రతియేటా చలికాలం చివరి అమావాస్య తరువాత వచ్చే ఆదివారం రోజున పోచమ్మ తల్లికి భక్తులు చలి బోనాలు తీస్తారు శనివారం రాత్రి తలపై స్నానం చేసి అమ్మవారికి అన్నం వండి తెల్లవారుజామున నూతన దుస్తులు ధరించి అమ్మవారికి పెరుగుతో కలిపిన అన్నం పోచమ్మ తల్లికి సమర్పించుకుంటారు ఈ చలి బోనాలు అమ్మవారికి సమర్పించ పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు


Body:bonaalu


Conclusion:TG_KRN_26_14_ POCHAMMA. BONAALU_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.