జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా చలికాలం చివరి అమావాస్య తరువాత వచ్చే ఆదివారం రోజున పోచమ్మ తల్లికి భక్తులు చలి బోనాలు సమర్పించుకుంటారు.
ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పెరుగుతో కలిపిన బోనం సమర్పించడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
ఇదీ చూడండి: అమీన్పూర్లో బాలికపై అత్యాచారం