ETV Bharat / state

జగిత్యాలలో మూడు ప్రైవేట్ బస్సులు సీజ్ - 3 Private Buses Sized

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు ప్రైవేట్ బస్సులను జగిత్యాలలో రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు బస్సులు పోలీస్ స్టేషన్​కు తరలించారు.

3 Private Buses Sized in Jagityala district
జగిత్యాలలో మూడు ప్రైవేట్ బస్సులు సీజ్
author img

By

Published : Jan 22, 2020, 7:57 PM IST

జగిత్యాల నుంచి ముంబైకి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు ప్రైవేట్ బస్సులను జగిత్యాల రవాణా శాఖ అధికారి కిషన్ రావు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ముంబైకి ప్రయాణికులను తీసుకెళ్తుండగా జగిత్యాల- నిజామాబాద్ రహదారిపై పట్టుకున్నారు. అందులో ఉన్న ప్రయాణికులను దింపి మూడు బస్సులను సీజ్ చేశారు. బస్సులపై కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.

జగిత్యాలలో మూడు ప్రైవేట్ బస్సులు సీజ్

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

జగిత్యాల నుంచి ముంబైకి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు ప్రైవేట్ బస్సులను జగిత్యాల రవాణా శాఖ అధికారి కిషన్ రావు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ముంబైకి ప్రయాణికులను తీసుకెళ్తుండగా జగిత్యాల- నిజామాబాద్ రహదారిపై పట్టుకున్నారు. అందులో ఉన్న ప్రయాణికులను దింపి మూడు బస్సులను సీజ్ చేశారు. బస్సులపై కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.

జగిత్యాలలో మూడు ప్రైవేట్ బస్సులు సీజ్

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

TG_NLG_02_22_11am_Polling_AV_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) ఉదయం 11 గంటల వరకు నల్గొండ జిల్లాలో... 37.40 పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 37.09, యాదాద్రి భువనగిరి జిల్లాలో 35.94 శాతం ఓట్లు పోలయ్యాయి. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడలో... మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలోని సిద్ధార్థ పాఠశాలలో ఓటు వేశారు. ................Vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.