గాంధీభవన్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి పదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి, పొన్నాల, కేవీపీతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ చూడండి;'ఐఎన్ఎక్స్' కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట