ETV Bharat / state

గాంధీభవన్​లో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పదో వర్ధంతి

గాంధీభవన్​ వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను నేతలు గుర్తుచేసుకున్నారు.

author img

By

Published : Sep 2, 2019, 3:42 PM IST

congress

గాంధీభవన్​లో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్​ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, భట్టి, పొన్నాల, కేవీపీతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్​ రెడ్డి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీభవన్​లో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పదో వర్ధంతి

ఇవీ చూడండి;'ఐఎన్​ఎక్స్​' కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట

గాంధీభవన్​లో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్​ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, భట్టి, పొన్నాల, కేవీపీతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్​ రెడ్డి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీభవన్​లో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పదో వర్ధంతి

ఇవీ చూడండి;'ఐఎన్​ఎక్స్​' కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.