ETV Bharat / state

ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం - World Environment day in Musheerabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీహెచ్​ఎంసీ అధికారులు ముషీరాబాద్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ వర్గాల ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
author img

By

Published : Jun 5, 2019, 7:22 PM IST

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు సూచించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్​లో... ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కలుషిత వ్యర్థాలను ఉత్పత్తిని అరికట్టడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని జీహెచ్​ఎంసీ అధికారిణి ఉమాప్రకాశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ప్రార్థన చేయటానికి వచ్చిన ముస్లిం సోదరులకు మొక్కలు పంపిణీ చేశారు.

ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం

ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు సూచించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్​లో... ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కలుషిత వ్యర్థాలను ఉత్పత్తిని అరికట్టడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని జీహెచ్​ఎంసీ అధికారిణి ఉమాప్రకాశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ప్రార్థన చేయటానికి వచ్చిన ముస్లిం సోదరులకు మొక్కలు పంపిణీ చేశారు.

ప్లాస్టిక్​ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం

ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే

Intro:పర్యావరణ పరిరక్షణ కోసం వర్గాల ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా అందుకు సాగుతున్నట్లు జిహెచ్ఎంసి సర్కిల్ 15 అధికారులు పేర్కొన్నారు......


Body:సమాజంలో లో ప్రతి ఒక్కరూ రు బాధ్యతగా వ్యవహరించాలని జిహెచ్ఎంసి సర్కిల్ 15 డి ఎం సి ఇ ఉమా ప్రకాష్ సూచించారు.... పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్పూర్ లో మసీదుల వద్ద no plastic పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ నినాదాల లా కార్డులను జిహెచ్ఎంసి సిబ్బంది పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పట్టుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.... ప్లాస్టిక్ ను పూర్తిగా వాడకండి ఇ తగ్గించుకోవాలని ఈనేపథ్యంలోనే పర్యావరణాన్ని అరికట్టవచ్చని ఆమె సూచించారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న కలుషిత వ్యర్ధాలను ఉత్పత్తి చేయడం అరికట్టడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు ......ఈ సందర్భంగా కొల్లాపూర్ లోని బడి మసీదులో ప్రార్థన చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మొక్కలను పంపిణీ చేశారు అలాగే ప్రార్థన మందిరంలో మొక్కలను నాటారు....


Conclusion:పర్యావరణ పరిరక్షణకు కల్పించాలని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి అని జిహెచ్ఎంసి చేసిన అవగాహన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.