ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి

అంబేడ్కర్​ ఒక్క ఎస్సీ, ఎస్టీలకే చెందినవారు కాదని ఆయన అందరివాడని రాష్ట్ర మంత్రులు మహమూద్​ అలీ, శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన రాజ్యంగ నిర్మాత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

author img

By

Published : Apr 18, 2019, 8:45 PM IST

ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని హోంమంత్రి మహామూద్​ అలీ అన్నారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్​ 128వ జయంతి వేడుకల్లో ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లతో ఉన్నత పదవులు అనుభవించిన వారు సమాజం కోసం ఆలోచించాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్​ ఆశయాల కోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి
ఇవీ చూడండి: ఆ పని చేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా : జగ్గారెడ్డి

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని హోంమంత్రి మహామూద్​ అలీ అన్నారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్​ 128వ జయంతి వేడుకల్లో ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లతో ఉన్నత పదవులు అనుభవించిన వారు సమాజం కోసం ఆలోచించాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్​ ఆశయాల కోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి
ఇవీ చూడండి: ఆ పని చేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా : జగ్గారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.