ETV Bharat / state

ETELA JAMUNA: మేం కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: ఈటల జమున - etela rajender lands

ETELA JAMUNA: తాము భూములు కబ్జా చేశామని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. భూములు కబ్జా చేసినట్లు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

JAMUNA
జమున
author img

By

Published : Jun 30, 2022, 3:38 PM IST

ETELA JAMUNA: తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. కబ్జా చేశామని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలి. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదు. కక్షపూరిత చర్యలకు కేసీఆర్‌ పాల్పడుతున్నారు. మేము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నాం. - ఈటల జమున

రాజకీయంగా ఎదుర్కొలేకే ముఖ్యమంత్రి కేసీఆర్ భూములపై పడుతున్నారని జమున హేచరీస్‌ అధినేత, ఈటల సతీమణి జమున ఆరోపించారు. కావాలనే ఈటలపై తెరాస ప్రభుత్వం కక్ష గట్టిందని జమున అసహనం వ్యక్తం చేశారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని చెప్పారు. కేసీఆర్‌ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామన్నారు.

ETELA JAMUNA: తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. కబ్జా చేశామని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలి. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదు. కక్షపూరిత చర్యలకు కేసీఆర్‌ పాల్పడుతున్నారు. మేము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నాం. - ఈటల జమున

రాజకీయంగా ఎదుర్కొలేకే ముఖ్యమంత్రి కేసీఆర్ భూములపై పడుతున్నారని జమున హేచరీస్‌ అధినేత, ఈటల సతీమణి జమున ఆరోపించారు. కావాలనే ఈటలపై తెరాస ప్రభుత్వం కక్ష గట్టిందని జమున అసహనం వ్యక్తం చేశారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని చెప్పారు. కేసీఆర్‌ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామన్నారు.

మేం కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: ఈటల జమున

ఇవీ చదవండి:

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ!

'మహా' సీఎంగా ఫడణవీస్​.. డిప్యూటీ సీఎంగా శిందే.. ముహూర్తం ఫిక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.