ETV Bharat / state

"సెల్​ఫోన్లతో ఫొటో, వీడియో గ్రాఫర్ల జీవితం దయనీయంగా మారింది" - undefined

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్​ల సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్​ హైదరాబాద్​ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వచ్చే నెల 20, 21, 22 తేదీల్లో ఫొటో ట్రెడ్​ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

'సెల్​ఫోన్​లతో... వారి జీవనం దయనీయంగా మారింది'
author img

By

Published : Aug 31, 2019, 1:03 PM IST

'సెల్​ఫోన్​లతో... వారి జీవనం దయనీయంగా మారింది'

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఫొటో వీడియో గ్రాఫర్​ల సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సెల్​ఫోన్​ వాడకం వల్ల ఫొటో,​ వీడియో గ్రాఫర్ల జీవనం దయనీయంగా మారిందని రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల​ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్​ హైదరాబాద్​ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఫొటో వీడియో గ్రాఫర్​లు కూడా తమ పరిధిని మరింత పెంపొందించుకోవాలని ప్రతినిధులు వివరించారు. వచ్చేనెల 20, 21, 22 తేదీల్లో ఎన్​కన్వెన్షన్​ సెంటర్లలో ఫొటో ట్రెడ్​ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు వివరించారు.

ఇవీ చూడండి: "అమ్రాబాద్​లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలి"

'సెల్​ఫోన్​లతో... వారి జీవనం దయనీయంగా మారింది'

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఫొటో వీడియో గ్రాఫర్​ల సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సెల్​ఫోన్​ వాడకం వల్ల ఫొటో,​ వీడియో గ్రాఫర్ల జీవనం దయనీయంగా మారిందని రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల​ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్​ హైదరాబాద్​ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఫొటో వీడియో గ్రాఫర్​లు కూడా తమ పరిధిని మరింత పెంపొందించుకోవాలని ప్రతినిధులు వివరించారు. వచ్చేనెల 20, 21, 22 తేదీల్లో ఎన్​కన్వెన్షన్​ సెంటర్లలో ఫొటో ట్రెడ్​ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు వివరించారు.

ఇవీ చూడండి: "అమ్రాబాద్​లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలి"

Intro:tg_nlg_212_30_cheruvugattu_bhakthula_radhi_av_TS10117
అమావాస్య వచ్చిందంటే చాలు ఆ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. రామలింగేశ్వరుడిని దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలొస్తారు. అదే..నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు దేవస్థానం..నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమావాస్య కావటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు ఇక్కడ నిద్ర చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తరలొస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.చెరువుగట్టులో అమావాస్య పూజలుఇవీ చూడండి: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావిBody:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.