హైదరాబాద్ 'వనస్థలిపురంలో వృథాగాపోతున్న తాగునీరు' ఈటీవీ భారత్ కథనానికి జలమండలి అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన చేరుకున్న జలమండలి అధికారి ప్రభాకర్ రెడ్డి తన బృందంతో కలిసి తాగునీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని రంగంలోకి దించి మరమ్మతులు చేయించారు.
ఇవీ చూడండి: వనస్థలిపురంలో వృథాగా పోతున్న తాగు నీరు