ETV Bharat / state

లాక్​ డౌన్ ఉల్లంఘనులపై కొరడా.. పది దాటితే వాహనాలు సీజ్ - లాక్​ డౌన్ ఉల్లంఘనులపై పోలీసులు కొరడా

లాక్​ డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పది గంటలు దాటితే అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్​ చేస్తున్నారు. హైదరాబాద్​లోని ఏంజే మార్కెట్​లో పెద్ద ఎత్తున వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

police
police
author img

By

Published : May 24, 2021, 1:05 PM IST

హైదరాబాద్​లో లాక్​ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్​ చేస్తున్నారు. ఏంజే మార్కెట్​లో లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో భాగ్యనగరంలో లాక్ డౌన్​ను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఎంజే మార్కెట్లో పెద్ద ఎత్తున వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొంతమంది వాహనదారులు పోలీసులతో వాగ్వావాదానికి దిగడంతో... కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్​లో లాక్​ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్​ చేస్తున్నారు. ఏంజే మార్కెట్​లో లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో భాగ్యనగరంలో లాక్ డౌన్​ను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఎంజే మార్కెట్లో పెద్ద ఎత్తున వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొంతమంది వాహనదారులు పోలీసులతో వాగ్వావాదానికి దిగడంతో... కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్‌: రవాణాశాఖలో తగ్గిన వాహనాల కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.