ప్రతి ఆదివారం - పది నిమిషాలు అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, తదితర అధికారులు నడుంబిగించారు. ఈ ఆదివారం సైతం పది గంటలకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి... హైదరాబాద్లోని తన నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాల పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటిని తొలగించారు.
-
#పరిసరాలు_పరిశుభ్రంగా_ఉంచుకుంటే_#సీజనల్_వ్యాధులు_దరిచేరవు#కేటీఆర్_పిలుపుమేరకు_ఇంటి_ఆవరణలో #నిల్వ_ఉన్న_నీటిని_తొలగించడం_జరిగింది
— Vemula Prashanth Reddy (@VPRTRS) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెంచుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులను నివారించవచ్చు.@KTRTRS pic.twitter.com/5vTOgYBvm9
">#పరిసరాలు_పరిశుభ్రంగా_ఉంచుకుంటే_#సీజనల్_వ్యాధులు_దరిచేరవు#కేటీఆర్_పిలుపుమేరకు_ఇంటి_ఆవరణలో #నిల్వ_ఉన్న_నీటిని_తొలగించడం_జరిగింది
— Vemula Prashanth Reddy (@VPRTRS) May 17, 2020
ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెంచుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులను నివారించవచ్చు.@KTRTRS pic.twitter.com/5vTOgYBvm9#పరిసరాలు_పరిశుభ్రంగా_ఉంచుకుంటే_#సీజనల్_వ్యాధులు_దరిచేరవు#కేటీఆర్_పిలుపుమేరకు_ఇంటి_ఆవరణలో #నిల్వ_ఉన్న_నీటిని_తొలగించడం_జరిగింది
— Vemula Prashanth Reddy (@VPRTRS) May 17, 2020
ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెంచుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులను నివారించవచ్చు.@KTRTRS pic.twitter.com/5vTOgYBvm9
బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్ర పరిచారు.
-
10గంటలకు పది నిమిషాలు 2వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది. నిలువ ఉన్న నీటిని తొలగించడం జరిగింది.@KTRTRS#10AM10Minutes #Sunday pic.twitter.com/3LNpflPerk
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">10గంటలకు పది నిమిషాలు 2వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది. నిలువ ఉన్న నీటిని తొలగించడం జరిగింది.@KTRTRS#10AM10Minutes #Sunday pic.twitter.com/3LNpflPerk
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 17, 202010గంటలకు పది నిమిషాలు 2వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది. నిలువ ఉన్న నీటిని తొలగించడం జరిగింది.@KTRTRS#10AM10Minutes #Sunday pic.twitter.com/3LNpflPerk
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 17, 2020
బంజారాహిల్స్లోని శ్రీరామ్నగర్ కాలనీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకస్మికంగా పర్యటించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటికీ తిరిగి డెంగీ దోమలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. దోమలు దరి చేరే ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిని మంత్రి స్వయంగా పరిశీలించి.. తొలగించారు.
-
As per Hon’ble Minister Sri @KTRTRS Garu call to eradicate seasonal diseases, continued cleanliness drive in the second week at a slum in Banjara Hills Road No 13. #EverySunday10minutesat10am #CleanDriveOnSundays #10minutesat10am pic.twitter.com/OZZ3NcSRap
— V Srinivas Goud (@VSrinivasGoud) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">As per Hon’ble Minister Sri @KTRTRS Garu call to eradicate seasonal diseases, continued cleanliness drive in the second week at a slum in Banjara Hills Road No 13. #EverySunday10minutesat10am #CleanDriveOnSundays #10minutesat10am pic.twitter.com/OZZ3NcSRap
— V Srinivas Goud (@VSrinivasGoud) May 17, 2020As per Hon’ble Minister Sri @KTRTRS Garu call to eradicate seasonal diseases, continued cleanliness drive in the second week at a slum in Banjara Hills Road No 13. #EverySunday10minutesat10am #CleanDriveOnSundays #10minutesat10am pic.twitter.com/OZZ3NcSRap
— V Srinivas Goud (@VSrinivasGoud) May 17, 2020
మరోవైపు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.