- రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది
- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలి: కేటీఆర్
- రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందో ఆలోచించాలి: కేటీఆర్
- కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైంది
- తెలంగాణ ఏర్పడక ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలి
- విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే దుస్థితి
- కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు
- భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారు
- ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్లోనే చెప్పారు
- గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదు: కేటీఆర్
- నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం కేసీఆర్
- రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
- గతంలో ఒకాయన సీఎంగా ఉంటే ఏడేళ్లు కరవే: కేటీఆర్
- కేసీఆర్ సీఎం అయ్యాక ఏడేళ్లలో ఎప్పుడైనా కరవు వచ్చిందా?
- ఏడు దశాబ్దాల్లో లేని 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఒక్క ఏడాదిలో సాధించారు
- ఏడున్నరేళ్లలో కేసీఆర్ రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేశారు
- 11 రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొట్టారు
- రైతులకు బీమా అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం తెరాసదే: కేటీఆర్
- ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు తీసుకొచ్చాం
- కృష్ణా, గోదావరి నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాం
- ప్రాజెక్టులకు పెద్దపీట వేసి బీడు భూములకు నీరు అందించాం
- మానేరులో మత్తడి దూకుతుందని ఎప్పుడైనా అనుకున్నామా
- కాళేశ్వరం చిన్నాచితక ప్రాజెక్టు కాదు: కేటీఆర్
- ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం
- గోదావరి జలాలు సిరిసిల్ల సహా తెలంగాణ బీడు భూములకు అందుతున్నాయి
- ఒకట్రెండు కాదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చాం
- ఏడేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన రికార్డులు నమోదు చేశాం
- వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్ను దాటిపోయింది
- ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ
- దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు
- కేసీఆర్ నాయకత్వంలో రైతులకు పెద్దపీట వేశాం
- 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారు
- అన్ని అమ్మాలి.. వడ్లు కొనవద్దన్నదే భాజపా విధానం: కేటీఆర్
- కేంద్రం అన్నింటినీ అమ్ముతోంది... వడ్లను మాత్రం కొనట్లేదు
- దేశంలో సాగుకు యోగ్యంగా 40 కోట్ల భూములు అందుబాటులో ఉన్నాయి
- దేశంలో 65 వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది
- దేశంలో వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి
- ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్ ర్యాంకు 102 రావడం సిగ్గుచేటు
- నేపాల్, బంగ్లా, భూటన్ కంటే కూడా భారత్ పరిస్థితి దిగజారింది
- దిక్కుమాలిన దివాలాకోరు విధానాలు, చేతకాని పాలనతో తల దించుకునే పరిస్థితి
- కేంద్రంలోని నేతలకు సిగ్గనిపించడం లేదా?
- ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ది 101వ ర్యాంకు
- భాజపా, కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వల్లే 101వ ర్యాంకులో ఉంది
- తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశంలో చేయడానికి చేతకాలేదు
- ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత: కేటీఆర్
- దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపై పెట్టారు
- రాజ్యాంగంలో ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపైనే రాసి పెట్టారు: కేటీఆర్
- దేశంలో ఉండే పేదలకు తిండి పెడుతూ.. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఎఫ్సీఐ ద్వారా కేంద్రానికి ఇస్తాం
- దాదాపు ఆరేళ్లు బాగానే నడిచింది
- ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది
- వానాకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు
- వానాకాలం పంటలకు బాధలేదు: కేటీఆర్
- యాసంగి పంట దగ్గరే పంచాయితీ వచ్చింది: కేటీఆర్
- యాసంగిలో ఉప్పుడు బియ్యమే ఇస్తాం... రా రైస్ ఇవ్వలేమని ముందే చెప్పాం
- మనం జైకిసాన్ అంటే భాజపా వాళ్లు నై కిసాన్ అంటున్నారు
- బియ్యం కొని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు
- కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది
- ఏ దేశాల్లో అవసరం ఉందో అక్కడికి ఎగుమతి చేయాలని కేంద్రానికి చెప్పాం
- యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్రం మొండికేసింది
- యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మేం అవగాహన కల్పించాం
- యాసంగిలో మేం వరి వద్దని చెప్పిన గంటల్లోపే బండి సంజయ్ వరి వేయమని చెబుతారు
LIVE UPDATES: టీఆర్ఎస్ అంటే... తెలంగాణ రైతు సమితి: కేటీఆర్ - TRS Protest live updates
13:28 November 12
మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది
13:11 November 12
ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా
- ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా
13:11 November 12
మహబూబ్నగర్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా
తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు
తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఎడ్లబళ్ల ర్యాలీ
13:11 November 12
దుక్కి దున్నే రైతు దుఃఖం తీర్చేందుకే ధర్నా చేస్తున్నాం: హరీశ్రావు
ఉమ్మడి ఏపీలో విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు: హరీశ్రావు
విద్యుత్, విత్తనాల సమస్యను పరిష్కరించుకున్నాం: హరీశ్రావు
కలనా.. నిజమా అన్న స్థాయిలో ప్రాజెక్టులు పూర్తిచేశాం: హరీశ్రావు
కేంద్ర ప్రభుత్వం అతి తెలివిగా మాట్లాడుతోంది: హరీశ్రావు
మన దగ్గర పండని పంటలను కొంటామంటున్నారు: హరీశ్రావు
వ్యవసాయం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: హరీశ్రావు
ఏపీ సీఎం జగన్ కేంద్రానికి తలవంచి సాగు మీటర్లు పెట్టారు: హరీశ్రావు
శ్రీకాకుళం జిల్లాలో సాగు మోటార్లకు మీటర్లు పెట్టారు: హరీశ్రావు
నల్లచట్టాలతో రైతులకు మద్దతు ధర దక్కకుండా కుట్ర: హరీశ్రావు
ఏడాది నుంచి దిల్లీలో ధర్నా చేస్తున్నా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్రావు
600 మంది రైతులు చనిపోయినా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్రావు
జై కిసాన్ను భాజపా ప్రభుత్వం నై కిసాన్గా మార్చింది: హరీశ్రావు
మార్పు రాకపోతే రైతుల ఆగ్రహానికి కమలం వాడిపోతోంది: హరీశ్
12:23 November 12
సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా
- సిరిసిల్లలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
12:12 November 12
ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ
- కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి పువ్వాడ
- గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి లక్షల టన్నులు కొన్నాం: పువ్వాడ
- ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ
11:51 November 12
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా
- నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా
- ధర్నాలో పాల్గొన్న ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
- నిజామాబాద్: బోధన్లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్
- ఆర్మూర్లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి
- కామారెడ్డిలో ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
11:51 November 12
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
- వరంగల్: రాయపర్తిలో ధర్నాలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
- మేడ్చల్ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
- ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న హరీశ్రావు
- వనపర్తిలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి
- కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల
- మహేశ్వరంలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబిత
11:50 November 12
- రంగారెడ్డి: మహేశ్వరంలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
- తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు
11:34 November 12
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
11:30 November 12
తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
- సూర్యాపేట: కోదాడ రంగా సెంటర్లో స్థానికుల ఆందోళన
- యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో
- తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
- మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల డిమాండ్
- ఎమ్మెల్యే వచ్చి హామీ ఇవ్వాలంటూ మృతుడి బంధువుల డిమాండ్
- కోదాడలో తెరాస ఫ్లెక్సీలను చింపేసిన ఆందోళనకారులు
11:14 November 12
కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
- వరంగల్: రాయపర్తిలో ధర్నాలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
- మేడ్చల్ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
- ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న హరీశ్రావు
- వనపర్తిలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి
11:14 November 12
వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
11:14 November 12
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు
11:05 November 12
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో తెరాస ధర్నా
- ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో తెరాస ధర్నా
- రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- రైతులు, తెరాస నేతలతో కలిసి పువ్వాడ, ఎంపీ నామా ధర్నా
11:01 November 12
ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
10:21 November 12
ఇందిరా పార్కు ధర్నాచౌక్కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
- హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస డిమాండ్
- మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం
- ఇందిరా పార్కు ధర్నాచౌక్కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు
- ధర్నాలో పాల్గొననున్న తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
10:15 November 12
మేడ్చల్ బస్ డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన
మేడ్చల్ బస్ డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
మేడ్చల్: ఆందోళనలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు తెరాస ర్యాలీ
09:09 November 12
LIVE UPDATES: రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- కేంద్ర వైఖరికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలో పాల్గొననున్న మంత్రులు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున ధర్నా నిర్వహణ
- సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్ సూచన
- రైతులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొనేలా చూడాలన్న కేటీఆర్
- అన్ని జిల్లాల్లో నిరసనల కోసం కలెక్టర్ల నుంచి తెరాస అనుమతులు
13:28 November 12
మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది
- రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది
- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలి: కేటీఆర్
- రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందో ఆలోచించాలి: కేటీఆర్
- కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైంది
- తెలంగాణ ఏర్పడక ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలి
- విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే దుస్థితి
- కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు
- భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారు
- ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్లోనే చెప్పారు
- గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదు: కేటీఆర్
- నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం కేసీఆర్
- రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
- గతంలో ఒకాయన సీఎంగా ఉంటే ఏడేళ్లు కరవే: కేటీఆర్
- కేసీఆర్ సీఎం అయ్యాక ఏడేళ్లలో ఎప్పుడైనా కరవు వచ్చిందా?
- ఏడు దశాబ్దాల్లో లేని 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఒక్క ఏడాదిలో సాధించారు
- ఏడున్నరేళ్లలో కేసీఆర్ రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేశారు
- 11 రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొట్టారు
- రైతులకు బీమా అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం తెరాసదే: కేటీఆర్
- ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు తీసుకొచ్చాం
- కృష్ణా, గోదావరి నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాం
- ప్రాజెక్టులకు పెద్దపీట వేసి బీడు భూములకు నీరు అందించాం
- మానేరులో మత్తడి దూకుతుందని ఎప్పుడైనా అనుకున్నామా
- కాళేశ్వరం చిన్నాచితక ప్రాజెక్టు కాదు: కేటీఆర్
- ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం
- గోదావరి జలాలు సిరిసిల్ల సహా తెలంగాణ బీడు భూములకు అందుతున్నాయి
- ఒకట్రెండు కాదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చాం
- ఏడేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన రికార్డులు నమోదు చేశాం
- వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్ను దాటిపోయింది
- ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ
- దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు
- కేసీఆర్ నాయకత్వంలో రైతులకు పెద్దపీట వేశాం
- 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారు
- అన్ని అమ్మాలి.. వడ్లు కొనవద్దన్నదే భాజపా విధానం: కేటీఆర్
- కేంద్రం అన్నింటినీ అమ్ముతోంది... వడ్లను మాత్రం కొనట్లేదు
- దేశంలో సాగుకు యోగ్యంగా 40 కోట్ల భూములు అందుబాటులో ఉన్నాయి
- దేశంలో 65 వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది
- దేశంలో వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి
- ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్ ర్యాంకు 102 రావడం సిగ్గుచేటు
- నేపాల్, బంగ్లా, భూటన్ కంటే కూడా భారత్ పరిస్థితి దిగజారింది
- దిక్కుమాలిన దివాలాకోరు విధానాలు, చేతకాని పాలనతో తల దించుకునే పరిస్థితి
- కేంద్రంలోని నేతలకు సిగ్గనిపించడం లేదా?
- ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ది 101వ ర్యాంకు
- భాజపా, కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వల్లే 101వ ర్యాంకులో ఉంది
- తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశంలో చేయడానికి చేతకాలేదు
- ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత: కేటీఆర్
- దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపై పెట్టారు
- రాజ్యాంగంలో ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపైనే రాసి పెట్టారు: కేటీఆర్
- దేశంలో ఉండే పేదలకు తిండి పెడుతూ.. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఎఫ్సీఐ ద్వారా కేంద్రానికి ఇస్తాం
- దాదాపు ఆరేళ్లు బాగానే నడిచింది
- ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది
- వానాకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు
- వానాకాలం పంటలకు బాధలేదు: కేటీఆర్
- యాసంగి పంట దగ్గరే పంచాయితీ వచ్చింది: కేటీఆర్
- యాసంగిలో ఉప్పుడు బియ్యమే ఇస్తాం... రా రైస్ ఇవ్వలేమని ముందే చెప్పాం
- మనం జైకిసాన్ అంటే భాజపా వాళ్లు నై కిసాన్ అంటున్నారు
- బియ్యం కొని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు
- కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది
- ఏ దేశాల్లో అవసరం ఉందో అక్కడికి ఎగుమతి చేయాలని కేంద్రానికి చెప్పాం
- యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్రం మొండికేసింది
- యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మేం అవగాహన కల్పించాం
- యాసంగిలో మేం వరి వద్దని చెప్పిన గంటల్లోపే బండి సంజయ్ వరి వేయమని చెబుతారు
13:11 November 12
ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా
- ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా
13:11 November 12
మహబూబ్నగర్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా
తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు
తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఎడ్లబళ్ల ర్యాలీ
13:11 November 12
దుక్కి దున్నే రైతు దుఃఖం తీర్చేందుకే ధర్నా చేస్తున్నాం: హరీశ్రావు
ఉమ్మడి ఏపీలో విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు: హరీశ్రావు
విద్యుత్, విత్తనాల సమస్యను పరిష్కరించుకున్నాం: హరీశ్రావు
కలనా.. నిజమా అన్న స్థాయిలో ప్రాజెక్టులు పూర్తిచేశాం: హరీశ్రావు
కేంద్ర ప్రభుత్వం అతి తెలివిగా మాట్లాడుతోంది: హరీశ్రావు
మన దగ్గర పండని పంటలను కొంటామంటున్నారు: హరీశ్రావు
వ్యవసాయం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: హరీశ్రావు
ఏపీ సీఎం జగన్ కేంద్రానికి తలవంచి సాగు మీటర్లు పెట్టారు: హరీశ్రావు
శ్రీకాకుళం జిల్లాలో సాగు మోటార్లకు మీటర్లు పెట్టారు: హరీశ్రావు
నల్లచట్టాలతో రైతులకు మద్దతు ధర దక్కకుండా కుట్ర: హరీశ్రావు
ఏడాది నుంచి దిల్లీలో ధర్నా చేస్తున్నా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్రావు
600 మంది రైతులు చనిపోయినా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్రావు
జై కిసాన్ను భాజపా ప్రభుత్వం నై కిసాన్గా మార్చింది: హరీశ్రావు
మార్పు రాకపోతే రైతుల ఆగ్రహానికి కమలం వాడిపోతోంది: హరీశ్
12:23 November 12
సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా
- సిరిసిల్లలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
12:12 November 12
ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ
- కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి పువ్వాడ
- గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి లక్షల టన్నులు కొన్నాం: పువ్వాడ
- ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ
11:51 November 12
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా
- నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా
- ధర్నాలో పాల్గొన్న ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
- నిజామాబాద్: బోధన్లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్
- ఆర్మూర్లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి
- కామారెడ్డిలో ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
11:51 November 12
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
- వరంగల్: రాయపర్తిలో ధర్నాలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
- మేడ్చల్ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
- ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న హరీశ్రావు
- వనపర్తిలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి
- కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల
- మహేశ్వరంలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబిత
11:50 November 12
- రంగారెడ్డి: మహేశ్వరంలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
- తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు
11:34 November 12
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
11:30 November 12
తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
- సూర్యాపేట: కోదాడ రంగా సెంటర్లో స్థానికుల ఆందోళన
- యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో
- తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
- మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల డిమాండ్
- ఎమ్మెల్యే వచ్చి హామీ ఇవ్వాలంటూ మృతుడి బంధువుల డిమాండ్
- కోదాడలో తెరాస ఫ్లెక్సీలను చింపేసిన ఆందోళనకారులు
11:14 November 12
కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
- వరంగల్: రాయపర్తిలో ధర్నాలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
- మేడ్చల్ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
- ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న హరీశ్రావు
- వనపర్తిలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి
11:14 November 12
వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- నిజామాబాద్: వేల్పూర్ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
11:14 November 12
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
- రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు
11:05 November 12
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో తెరాస ధర్నా
- ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో తెరాస ధర్నా
- రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
- ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- రైతులు, తెరాస నేతలతో కలిసి పువ్వాడ, ఎంపీ నామా ధర్నా
11:01 November 12
ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
- సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
10:21 November 12
ఇందిరా పార్కు ధర్నాచౌక్కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
- హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస డిమాండ్
- మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం
- ఇందిరా పార్కు ధర్నాచౌక్కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు
- ధర్నాలో పాల్గొననున్న తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
10:15 November 12
మేడ్చల్ బస్ డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన
మేడ్చల్ బస్ డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
మేడ్చల్: ఆందోళనలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు తెరాస ర్యాలీ
09:09 November 12
LIVE UPDATES: రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- కేంద్ర వైఖరికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
- జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
- హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
- నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలో పాల్గొననున్న మంత్రులు
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున ధర్నా నిర్వహణ
- సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్ సూచన
- రైతులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొనేలా చూడాలన్న కేటీఆర్
- అన్ని జిల్లాల్లో నిరసనల కోసం కలెక్టర్ల నుంచి తెరాస అనుమతులు