ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM

author img

By

Published : May 11, 2021, 11:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 11am
టాప్​టెన్​ న్యూస్​@11AM
  • దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు...

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 18,50,110 నమూనాలను పరీక్షించగా.. 3.29 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. మరో 3,876మంది మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని..

కరోనా మహమ్మారి మన నీడనే మనమే అనుమానించే దుస్థితిని సృష్టిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యానికి వెళుతూ పరిస్థితి విషమించడంతో సూర్యాపేట బస్టాండులో సోమవారం చనిపోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మేనేజరే అసలు సూత్రధారి...

కరోనా కేసుల్లో ప్రాణాధార ఔషధమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేసి నల్లబజారులో విక్రయిస్తున్న కేసులో హెటిరో సంస్థ మేనేజరే అసలు సూత్రధారి అని పోలీసు విచారణలో తేలింది. ఈనెల 7న రెమ్‌డెసివిర్‌ అక్రమంగా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీసూర్య ప్రైవేట్‌ ఆసుపత్రి ఫార్మాసిస్ట్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైలెంట్​ కిల్లర్​...

కరోనా రెండో దశలో హ్యాపీ హైపోక్సియా పంజా విసురుతోంది. చూడటానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ముఖ్యంగా యువత దీని కారణంగా అధికంగా ప్రభావితమవడం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గరిష్ఠంగా రూ. 7 లక్షల చెల్లింపు

కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్‌ ఫండ్‌) అండగా నిలవనుంది. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎంతోమంది వేతన జీవులు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!..

ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారి వెన్నంటే ఉండి ధైర్యం చెప్పాల్సింది.. వారి సమస్యలు తీర్చాల్సింది.. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే..!పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు...

పీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు చేరుకుంది. సిబ్బంది.. 10 కేఎల్ స్టోరేజ్ ట్యాంక్​లోకి ప్రాణ వాయువును నింపుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 450 డౌన్​...

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్​ పడింది. మంగళవారం సెషన్​ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు కోల్పోయి 49,055 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వీరికి సీజన్​ మొత్తం నిరాశే!

ఐపీఎల్​లో పాల్గొన్నా జట్టు తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడకుండానే సీజన్ ముగించిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఇందులో కొందరు స్టార్ క్రికెటర్లూ ఉన్నారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఎప్పుడు కనిపిస్తారో?

టాలీవుడ్​లో మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పలువురు హీరోలు అనతికాలంలోనే తెరకు దూరమయ్యారు. కొందరు మళ్లీ పరిశ్రమలో అడుగుపెట్టాలని భావిస్తుంటే మరికొందరు వేరే వేరే రంగాల్లో బిజీగా ఉన్నారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు...

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 18,50,110 నమూనాలను పరీక్షించగా.. 3.29 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. మరో 3,876మంది మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని..

కరోనా మహమ్మారి మన నీడనే మనమే అనుమానించే దుస్థితిని సృష్టిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యానికి వెళుతూ పరిస్థితి విషమించడంతో సూర్యాపేట బస్టాండులో సోమవారం చనిపోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మేనేజరే అసలు సూత్రధారి...

కరోనా కేసుల్లో ప్రాణాధార ఔషధమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేసి నల్లబజారులో విక్రయిస్తున్న కేసులో హెటిరో సంస్థ మేనేజరే అసలు సూత్రధారి అని పోలీసు విచారణలో తేలింది. ఈనెల 7న రెమ్‌డెసివిర్‌ అక్రమంగా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీసూర్య ప్రైవేట్‌ ఆసుపత్రి ఫార్మాసిస్ట్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైలెంట్​ కిల్లర్​...

కరోనా రెండో దశలో హ్యాపీ హైపోక్సియా పంజా విసురుతోంది. చూడటానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ముఖ్యంగా యువత దీని కారణంగా అధికంగా ప్రభావితమవడం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గరిష్ఠంగా రూ. 7 లక్షల చెల్లింపు

కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్‌ ఫండ్‌) అండగా నిలవనుంది. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎంతోమంది వేతన జీవులు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!..

ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారి వెన్నంటే ఉండి ధైర్యం చెప్పాల్సింది.. వారి సమస్యలు తీర్చాల్సింది.. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే..!పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు...

పీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు చేరుకుంది. సిబ్బంది.. 10 కేఎల్ స్టోరేజ్ ట్యాంక్​లోకి ప్రాణ వాయువును నింపుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 450 డౌన్​...

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్​ పడింది. మంగళవారం సెషన్​ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు కోల్పోయి 49,055 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వీరికి సీజన్​ మొత్తం నిరాశే!

ఐపీఎల్​లో పాల్గొన్నా జట్టు తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడకుండానే సీజన్ ముగించిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఇందులో కొందరు స్టార్ క్రికెటర్లూ ఉన్నారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఎప్పుడు కనిపిస్తారో?

టాలీవుడ్​లో మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పలువురు హీరోలు అనతికాలంలోనే తెరకు దూరమయ్యారు. కొందరు మళ్లీ పరిశ్రమలో అడుగుపెట్టాలని భావిస్తుంటే మరికొందరు వేరే వేరే రంగాల్లో బిజీగా ఉన్నారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.