ETV Bharat / state

రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షం

రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తాయని తెలిపారు.

author img

By

Published : Mar 6, 2020, 8:15 PM IST

Three days of moderate rain in the telangana state
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షం

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్బ నుంచి రాయలసీమ వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్​ గ్రామీణం, వరంగల్​ పట్టణం, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఎల్లుండి తేలికపాలిటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కూరిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్బ నుంచి రాయలసీమ వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్​ గ్రామీణం, వరంగల్​ పట్టణం, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఎల్లుండి తేలికపాలిటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కూరిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.