ETV Bharat / state

ఎన్నిసార్లు లోపలేసినా... దర్జాగా దోచేస్తున్నారు...!

యువకుల గదులు, హాస్టల్లే వారి లక్ష్యం... సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు కొట్టేయటంలో సిద్ధహస్తులు.. ఠాణాలు వారికి విడిదిల్లులాంటివే... ఎన్ని కేసులు పెట్టినా... వారు మాత్రం తమ హస్తలాఘవాన్ని మాత్రం చూపిస్తున్నారు.

author img

By

Published : Feb 8, 2019, 9:30 PM IST

వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!

మాదాపూర్​ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ల్యాప్​టాప్​లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లు, యువకుల గదులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.


undefined
మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో దుండగున్ని అరెస్ట్ చేశారు. 17 ల్యాప్​టాప్​లు, 25 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ఠాణాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.
వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!

undefined

మాదాపూర్​ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ల్యాప్​టాప్​లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లు, యువకుల గదులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.


undefined
మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో దుండగున్ని అరెస్ట్ చేశారు. 17 ల్యాప్​టాప్​లు, 25 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ఠాణాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.
వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!

undefined
Intro:

నిజామాబాద్ జిల్లా నందిపేట్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్పంచుల సమావేశానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని ఎంపీపీ అంకం పల్లి యమున నిరసన వ్యక్తం చేశారు ...నిన్నటి దినమున మండలంలోని సర్పంచులతో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం ఉన్నట్లు ఎంపీపీ సమాచారం ఇవ్వలేదు..దళిత ఎంపీపీ కావడం వలన నా పై చిన్న చూపు ఉందన్నారు..ఎంపిడివో ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు..


Body:బైట్:
1)ఎంపిపి యమున నందిపేట్ ..బాధితురాలు.
2)మాల మహానాడు జిల్లా నాయకుడు మోహన్.


Conclusion:ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె కార్యాలయానికి వచ్చి ఎంపీడీవో నాగ వర్ధన్ తో మాట్లాడారు సమావేశం ఉన్నట్లు తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడిగారు ఎంపీడీవో చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందక కార్యాలయం ఎదుట ధర్నా చేశారు గతంలో కూడా ఇలాగే జరిగిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు..ఆమెకు దళిత నాయకులు మద్దతు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.