కళ్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చింది.
రూ. 337.50 కోట్ల నిధుల విడుదలపై బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిధులతో కలిపి ఈ ఏడాది కళ్యాణలక్ష్మి పథకానికి మొత్తం రూ.1,350 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇదీ చూడండి: మూసను వదులు... కొత్తగా కదులు..!