ETV Bharat / state

కల్యాణలక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు మంజూరు

కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.337.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదలపై బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Mar 1, 2021, 7:15 PM IST

state government released Kalyani Laxmi scheme funds
వేలానికి 77 వేల 146 కోట్ల విలువైన టెలికాం స్పెక్ట్రమ్... బిడ్లు దాఖలైనట్లు వెల్లడించిన టెలికాం శాఖ... రేపు కూడా కొనసాగనున్న ప్రక్రియ

కళ్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చింది.

రూ. 337.50 కోట్ల నిధుల విడుదలపై బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిధులతో కలిపి ఈ ఏడాది కళ్యాణలక్ష్మి పథకానికి మొత్తం రూ.1,350 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

కళ్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చింది.

రూ. 337.50 కోట్ల నిధుల విడుదలపై బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిధులతో కలిపి ఈ ఏడాది కళ్యాణలక్ష్మి పథకానికి మొత్తం రూ.1,350 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇదీ చూడండి: మూసను వదులు... కొత్తగా కదులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.