ETV Bharat / state

'గొర్రెల పంపిణీ ద్వారా వేల కోట్ల సంపదను సృష్టించాం'

త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ‌యాదవ్ తెలిపారు. హైదరాబాద్, మాసబ్​ట్యాంక్​​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

author img

By

Published : Mar 23, 2021, 12:04 PM IST

state Animal Husbandry Minister Talsani Srinivas Yadav on gorrela pampini
'గొర్రెల పంపిణీ ద్వారా వేల కోట్ల సంపదను సృష్టించాం'

గొర్రెల పంపిణీ ద్వారా రూ. 5వేల కోట్లకు పైగా సంపద సృష్టించినట్లు.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం వల్ల.. పల్లెలు ఆర్థికంగా పరిపుష్ఠం అవుతున్నాయన్నారు. హైదరాబాద్, మాసబ్​ట్యాంక్​​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. విమర్శలు చేసిన విపక్షాలు ఇప్పుడు మాట్లాడాలని కోరారు.

గొర్రెల పంపిణీ ద్వారా రూ. 5వేల కోట్లకు పైగా సంపద సృష్టించినట్లు.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం వల్ల.. పల్లెలు ఆర్థికంగా పరిపుష్ఠం అవుతున్నాయన్నారు. హైదరాబాద్, మాసబ్​ట్యాంక్​​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. విమర్శలు చేసిన విపక్షాలు ఇప్పుడు మాట్లాడాలని కోరారు.

ఇదీ చదవండి: ప్రాథమిక పాఠశాలలకు 5,793 హెచ్‌ఎం కొలువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.