ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా వరద.. 822 అడుగులు దాటిన నీటిమట్టం

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 822.30 అడుగులు, నీటి నిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది.

author img

By

Published : Jul 16, 2020, 5:55 PM IST

శ్రీశైలానికి భారీగా వరద.. 822 అడుగులు దాటిన నీటిమట్టం
శ్రీశైలానికి భారీగా వరద.. 822 అడుగులు దాటిన నీటిమట్టం

ఏపీ శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ఎగువన పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న కారణంగా.. ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.

ఇప్పటికే 6 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 822.30 అడుగులు, నీటినిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది. జూరాల, హంద్రీ నుంచి 43,249 క్యూసెక్కుల ప్రాజెక్టులో కలుస్తోంది.

ఏపీ శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ఎగువన పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న కారణంగా.. ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.

ఇప్పటికే 6 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 822.30 అడుగులు, నీటినిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది. జూరాల, హంద్రీ నుంచి 43,249 క్యూసెక్కుల ప్రాజెక్టులో కలుస్తోంది.

ఇదీ చూడండి : పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.