ETV Bharat / state

శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వైభవంగా శ్రీ రామ పట్టాభిషేకం

author img

By

Published : Apr 22, 2021, 6:37 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ పాల్గొన్నారు.

sri rama pattabhishekam in musheerabad
ముషీరాబాద్​లో వైభవంగా శ్రీ రామ పట్టాభిషేకం

శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో శ్రీ రామ పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. ఆర్టీసీ క్రాస్​ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పట్టాభిషేకానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్​ పాల్గొన్నారు.

స్వామి వారికి ఆభరణాలు సమర్ఫించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్​ ముచ్చకుర్తి ప్రభాకర్​, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో శ్రీ రామ పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. ఆర్టీసీ క్రాస్​ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పట్టాభిషేకానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్​ పాల్గొన్నారు.

స్వామి వారికి ఆభరణాలు సమర్ఫించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్​ ముచ్చకుర్తి ప్రభాకర్​, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: యాదాద్రిలో నిరాడంబరంగా సీతారాముల పట్టాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.