భాగ్యనగరంలో గృహాల రేట్లు పెరగడానికి గతంలో స్థిరాస్థి రంగంలో నెలకొన్న ప్రతికూలతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. 2009-15 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోని ప్రతికూలతల వల్ల స్థిరాస్తి డెవలపర్లు సందిగ్ధంలో పడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేదు. దాని తర్వాత రెరా వచ్చినందున మళ్లీ కొంతకాలం సందిగ్ధంలో పడ్డామని హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమంత్ రెడ్డి అరానీ అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్ల కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోవడం వల్లే కొనుగోళ్లు తగ్గిపోయాయంటున్నహైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమంత్ రెడ్డి అరానీతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : 'రాజ్యాంగ సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది'