ETV Bharat / state

బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానుల నిరసన - pragathi bhavan hyderabad

గత మూడు నెళ్లుగా అద్దె బస్సులకు అద్దె చెల్లించడంలేదని ప్రగతిభవన్ ముందు నిరసన తెలిపేందుకు వచ్చిన అద్దె బస్సుల యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని డీసీఎంలలో గోశామహల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. గత మూడు నెళ్లుగా పెండింగ్​లో ఉన్న అద్దె బస్సుల బకాయిలు చెల్లించకపోవడంతో... తీవ్రంగా నష్టపోతున్నామంటున్న అద్దె బస్సుల యజమానులతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

rental-bus-owners-darna-at-pragathi-bhavan-hyderabad
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు నిరసన
author img

By

Published : Jul 27, 2020, 3:13 PM IST

బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు నిరసన

పెండింగ్​లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు ప్రగతిభవన్​ను ముట్టడించారు. మార్చి నుంచి ఇప్పటివరకు నడిచిన బస్సులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆందోళన నిర్వహించారు.

తమ బస్సులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3300 అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఆ బస్సులు నడపాలని, తమ బస్సులకు ఒప్పందం పొడిగించాలని కోరారు.

ఇదీ చూడండి : నకిలీ అధికారుల హల్​చల్​.. ఆట కట్టించిన గ్రామస్థులు!

బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు నిరసన

పెండింగ్​లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు ప్రగతిభవన్​ను ముట్టడించారు. మార్చి నుంచి ఇప్పటివరకు నడిచిన బస్సులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆందోళన నిర్వహించారు.

తమ బస్సులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3300 అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఆ బస్సులు నడపాలని, తమ బస్సులకు ఒప్పందం పొడిగించాలని కోరారు.

ఇదీ చూడండి : నకిలీ అధికారుల హల్​చల్​.. ఆట కట్టించిన గ్రామస్థులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.