ETV Bharat / state

'అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి' - hyderabad district news

యువత నైపుణ్యాల అభివృద్ధి అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలని క్రియా సంఘ్ సొసైటీ ఛైర్మన్ షేక్ నయీమ్ తెలిపారు. సికింద్రాబాద్ రసూల్​పూరా​​లో యువజన సాధికారత కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి కోర్సులను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.

Raise awareness of youth skills
యువత నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకోవాలి
author img

By

Published : Jan 1, 2021, 6:09 PM IST

యువత నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకోవాలని క్రియా సంఘ్ సొసైటీ ఛైర్మన్ షేక్ నయీం అన్నారు. సికింద్రాబాద్ రసూల్​పూరా​లో అభయ ఫౌండేషన్, శ్రీనివాస్ గౌడ్​ ఫౌండేషన్ సహకారంతో యువజన సాధికారత కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్, బ్యూటీషియన్స్, టైలరింగ్, మొబైల్ రిపేరింగ్ వంటి అనేక కోర్సులు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.

టైలరింగ్​లో మూడు నెలలు,బ్యూటీషియన్​గా 45 రోజులు, డ్రైవింగ్ కోసం 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామని... అనంతరం వారికి ఉపాధి సైతం కల్పించేలా కృషి చేస్తామని క్రియా సంఘ్ సోసైటీ ఛైర్మన్ షేక్ నయీం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకునే సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.

యువత నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకోవాలని క్రియా సంఘ్ సొసైటీ ఛైర్మన్ షేక్ నయీం అన్నారు. సికింద్రాబాద్ రసూల్​పూరా​లో అభయ ఫౌండేషన్, శ్రీనివాస్ గౌడ్​ ఫౌండేషన్ సహకారంతో యువజన సాధికారత కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్, బ్యూటీషియన్స్, టైలరింగ్, మొబైల్ రిపేరింగ్ వంటి అనేక కోర్సులు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.

టైలరింగ్​లో మూడు నెలలు,బ్యూటీషియన్​గా 45 రోజులు, డ్రైవింగ్ కోసం 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామని... అనంతరం వారికి ఉపాధి సైతం కల్పించేలా కృషి చేస్తామని క్రియా సంఘ్ సోసైటీ ఛైర్మన్ షేక్ నయీం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకునే సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.