ETV Bharat / state

జిల్లాలో తొలకరి జల్లులు.. సాగుపై రైతుల దృష్టి

బుధవారం రాత్రి కురిసిన తొలకరి వర్షానికి వికారాబాద్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా సరిహద్దులోని దేవరంపల్లి బ్రిడ్జి వద్ద ఈసీ వాగులో నీటి ప్రవాహంతో రైతులు సాగుపై దృష్టిసారించారు.

author img

By

Published : Jun 11, 2020, 2:17 PM IST

rain showers in vikarabad district and farmers focused on cultivation
జిల్లాలో తొలకరి జల్లులు.... సాగుపై దృష్టిసారించిన రైతులు

బుధవారం కురిసిన భారీ వర్షానికి ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని దేవరంపల్లి గ్రామం బ్రిడ్జి వద్ద ఈసీ వాగు పొంగి ప్రవహిస్తోంది. తొలకరి జల్లులతో హర్షం వ్యక్తం చేసిన రైతులు సాగుపై దృష్టిసారించారు. ఇప్పటికే భూమిని చదును చేసి ఉన్న రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు.

బుధవారం కురిసిన భారీ వర్షానికి ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని దేవరంపల్లి గ్రామం బ్రిడ్జి వద్ద ఈసీ వాగు పొంగి ప్రవహిస్తోంది. తొలకరి జల్లులతో హర్షం వ్యక్తం చేసిన రైతులు సాగుపై దృష్టిసారించారు. ఇప్పటికే భూమిని చదును చేసి ఉన్న రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు.

ఇదీ చూడండి: తడిసిముద్దైన ఉమ్మడి వరంగల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.