బుధవారం కురిసిన భారీ వర్షానికి ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని దేవరంపల్లి గ్రామం బ్రిడ్జి వద్ద ఈసీ వాగు పొంగి ప్రవహిస్తోంది. తొలకరి జల్లులతో హర్షం వ్యక్తం చేసిన రైతులు సాగుపై దృష్టిసారించారు. ఇప్పటికే భూమిని చదును చేసి ఉన్న రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు.
ఇదీ చూడండి: తడిసిముద్దైన ఉమ్మడి వరంగల్