ETV Bharat / state

భద్రత కోసమే ముందస్తు బాంబు స్వ్కాడ్ తనిఖీలు - మధ్య మండలంలో గణేష్ మండపాల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు

హైదరాబాద్ బేగం బజార్​లో మధ్య మండలం పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద తనిఖీలు చేపట్టారు.

మధ్య మండలం పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద తనిఖీలు
author img

By

Published : Sep 7, 2019, 2:12 AM IST

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు మధ్య మండలంలో గణేష్ మండపాల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బేగం బజార్​లోని పలు వినాయక విగ్రహాల సమీపంలో బాంబు స్క్వాడ్​ క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు..

మధ్య మండలం పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద తనిఖీలు

ఇవీ చూడండి : 'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?'

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు మధ్య మండలంలో గణేష్ మండపాల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బేగం బజార్​లోని పలు వినాయక విగ్రహాల సమీపంలో బాంబు స్క్వాడ్​ క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు..

మధ్య మండలం పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద తనిఖీలు

ఇవీ చూడండి : 'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?'

Intro:Body:

vyas


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.