నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఏవిధంగా అడ్డుకోవచ్చు అనే దానిపై మాక్డ్రిల్ నిర్వహించారు. వాహనదారులను అనువునా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ తరహా మాక్డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆక్టోపస్ పోలీసులు తెలిపారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఇవాళ నగరానికి వస్తుండడం...భాజపా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున మాక్డ్రిల్కు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్లో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్