ఆర్టీసీ సమ్మెతో తక్కువగా నడుస్తున్న బస్సులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న అరకొర బస్సులతో విద్యార్థులు నానా అవస్థలు పడుతూ కళాశాలలకు వెళుతున్నారు. బస్సులకు వేలాడుతూ ప్రమాద కరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ అప్జల్గంజ్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తున్న బండ్లగూడ డిపో బస్సుకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపించింది.
ఇదీ చూడండి : 'ఫోటో అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండిపోవాలి'