ETV Bharat / state

చివరి రోజు జోరుగా నామినేషన్ల పర్వం - mptc-zptc-overall-nomminations-in-1st-phase

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే 6వ తేదీన నిర్వహించే తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. తొలి రెండు రోజులు నిదానంగా సాగిన నామినేషన్ల పర్వం మూడో రోజు ఊపందుకుంది.

చివరి రోజు జోరుగా నామినేషన్ల పర్వం
author img

By

Published : Apr 25, 2019, 4:46 AM IST

Updated : Apr 25, 2019, 8:22 AM IST

సోమవారం నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టినప్పటికీ... ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడం ఆలస్యమైంది. దీంతో రెండ్రోజులు నామపత్రాలు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చివరి రోజైన బుధవారం మాత్రం ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులతో మండల కేంద్రాలన్నీ కోలాహలంగా మారాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆయా మండల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నామినేషన్లు పరిశీలించి... నిబంధనల ప్రకారం దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లతో జాబితాలను తయారు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకుగాను 13 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. 197 జడ్పీటీసీ స్థానాలకుగాను 2 వేలకు పైగా నామపత్రాలు దాఖలయ్యాయి.

చివరి రోజు జోరుగా నామినేషన్ల పర్వం

ఇవీ చూడండి: కాళేశ్వరం వెట్​రన్​ విజయవంతం... కేసీఆర్​ హర్షం

సోమవారం నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టినప్పటికీ... ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడం ఆలస్యమైంది. దీంతో రెండ్రోజులు నామపత్రాలు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చివరి రోజైన బుధవారం మాత్రం ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులతో మండల కేంద్రాలన్నీ కోలాహలంగా మారాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆయా మండల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నామినేషన్లు పరిశీలించి... నిబంధనల ప్రకారం దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లతో జాబితాలను తయారు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకుగాను 13 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. 197 జడ్పీటీసీ స్థానాలకుగాను 2 వేలకు పైగా నామపత్రాలు దాఖలయ్యాయి.

చివరి రోజు జోరుగా నామినేషన్ల పర్వం

ఇవీ చూడండి: కాళేశ్వరం వెట్​రన్​ విజయవంతం... కేసీఆర్​ హర్షం

sample description
Last Updated : Apr 25, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.