ETV Bharat / state

ఘనంగా మదర్​ థెరిస్సా 110వ జయంతి వేడుకలు

author img

By

Published : Aug 26, 2020, 4:11 PM IST

మదర్ థెరిస్సా 110వ జయంతి వేడుకలను సికింద్రాబాద్​లో ఘనంగా నిర్వహించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ఇతర నాయకులు మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

mother Theresa birth anniversary celebrations in hyderabad
ఘనంగా మదర్​ థెరిస్సా 110వ జయంతి వేడుకలు

సికింద్రాబాద్​లో మదర్ థెరిస్సా 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ మైనారిటీ కమిషనర్​ శంకర్​తో పాటు ఇండియా ప్రజా బంధు పార్టీ అధ్యక్షుడు రంజిత్ మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిస్సా అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ సేవా భావంతో మదర్ థెరిస్సా అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్​లో మదర్ థెరిస్సా 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ మైనారిటీ కమిషనర్​ శంకర్​తో పాటు ఇండియా ప్రజా బంధు పార్టీ అధ్యక్షుడు రంజిత్ మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిస్సా అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ సేవా భావంతో మదర్ థెరిస్సా అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పుల్వామా దాడి: పాక్​లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.