హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డిని మంత్రి హరీశ్రావు పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల