ETV Bharat / state

సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల

author img

By

Published : Nov 28, 2020, 5:52 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగనున్న సీఎం బహిరంగ సభకు మంత్రి గంగుల కమలాకర్ ర్యాలీగా వెళ్లారు. హిమాయత్​నగర్​ డివిజన్​ అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

Minister Gangula who went to the CM's meeting as a rally to lb stadium in hyderabad
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల

ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లారు. ​

హిమాయత్​నగర్ డివిజన్​ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​ ఆధ్వర్యంలో కింగ్​ కోఠి నుంచి ఎల్బీ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్​ మేయర్ ఆనంద్​రావు పాల్గొన్నారు. డప్పుల చప్పుళ్లతో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు.

ఇదీ చూడండి:తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లారు. ​

హిమాయత్​నగర్ డివిజన్​ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​ ఆధ్వర్యంలో కింగ్​ కోఠి నుంచి ఎల్బీ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్​ మేయర్ ఆనంద్​రావు పాల్గొన్నారు. డప్పుల చప్పుళ్లతో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు.

ఇదీ చూడండి:తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.