ETV Bharat / state

ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి - mehdipatnam road accident tipper hit two beggars

రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్​ హుమాయున్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మెహిదీపట్నంలో జరిగింది. ఘటనలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

road accident in mehdipatnam
ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి
author img

By

Published : Dec 14, 2019, 8:30 AM IST

హైదరాబాద్ హుమాయున్​నగర్​ పీఎస్​ పరిధిలోని​ మెహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి

ఇదీ చూడండి : బోరబండలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ హుమాయున్​నగర్​ పీఎస్​ పరిధిలోని​ మెహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి

ఇదీ చూడండి : బోరబండలో చెలరేగిన మంటలు

Intro:రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన వ్యక్తిBody:రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన వ్యక్తిConclusion:హైదరాబాద్:() మేహిదిపట్నం లో రోడ్డు ప్రమాదం..

రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్..

ఘటనా స్థలంలోనే ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.