ETV Bharat / state

సీఏఏకు వ్యతిరేకంగా న్యాయవాదుల ధర్నా - hyderabad latest news

సీఏఏకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఐకాస.. హైదరాబాద్​ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించింది. న్యాయవాదుల ధర్నాకు కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మద్దతు తెలిపారు.

Lawyers jac protest against caa at indhira park in hyderabad
సీఏఏకు వ్యతిరేకంగా ధర్నా
author img

By

Published : Feb 8, 2020, 6:03 PM IST

హైదరాబాద్​లోని​ ఇందిరా పార్కు వద్ద సీఏఏకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఐకాస ధర్నా చేపట్టింది. వీరికి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మద్దతు తెలిపారు.

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని న్యాయవాదులు కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కోవాలన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా ధర్నా

ఇవీ చూడండి: ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం

హైదరాబాద్​లోని​ ఇందిరా పార్కు వద్ద సీఏఏకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఐకాస ధర్నా చేపట్టింది. వీరికి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మద్దతు తెలిపారు.

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని న్యాయవాదులు కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కోవాలన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా ధర్నా

ఇవీ చూడండి: ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.