ETV Bharat / state

వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర - Iskon_Temple_Radhayatra

హైదరాబాద్​లో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర
author img

By

Published : Jul 3, 2019, 7:51 PM IST

హైదరాబాద్​ ఇస్కాన్ దేవాలయంలో రథసప్తమి పురస్కరించుకుని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాలు, డప్పు చప్పులతో రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, మోండా మార్కెట్ మీదుగా సాగింది. రకరకాల పూలతో జగన్నాథ స్వామి వారిని అలంకరించి ఊరేగించారు. ఆలయంలో ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ టెంపుల్ వారితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పూజలో పాల్గొన్నారు.. రథానికి ఇరువైపులా హరినామస్మరణ చేస్తూ ముందుకు సాగారు.

వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర

ఇవీ చూడండి: చింతమడక సర్పంచ్​కు కేసీఆర్​ ఫోన్

హైదరాబాద్​ ఇస్కాన్ దేవాలయంలో రథసప్తమి పురస్కరించుకుని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాలు, డప్పు చప్పులతో రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, మోండా మార్కెట్ మీదుగా సాగింది. రకరకాల పూలతో జగన్నాథ స్వామి వారిని అలంకరించి ఊరేగించారు. ఆలయంలో ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ టెంపుల్ వారితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పూజలో పాల్గొన్నారు.. రథానికి ఇరువైపులా హరినామస్మరణ చేస్తూ ముందుకు సాగారు.

వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర

ఇవీ చూడండి: చింతమడక సర్పంచ్​కు కేసీఆర్​ ఫోన్

Intro:TG_Mbnr_09_03_student_Organisations_Darna_AB_TS10052
Contributor: T.Chandraasheker(Mahabubnagar)
Center: Mahabubnagar
( ) పాఠశాలలు, విద్యార్థుల సమస్యలపై విన్నవించేందుకు వస్తే విద్యాశాఖాధికారి పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండ ఉన్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. డీఈవో తీరును నిరసిస్తూ కార్యాలయం ముందు ఆయన కారును అడ్డుకుని ధర్నా నిర్వహించారు.
Body:మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కొన్ని పాఠశాలలు అనుమతి ఒక పేరుతో తీసుకుని కార్పోరేట్‌ శ్రీ చైతన్య సంస్థలకు అప్పగించారని.. వాటిపై చర్యలు తీసుకోవాలని అదికారులకు గతంలో పిర్యాదులు చేసిన స్పందన కరువైందని విద్యార్థి సంఘాలు మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విన్నవించేందకు అన్ని విద్యార్థి సంఘాలు వస్తూ సమయం లేదంటు వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు. దీంతో సంఘాల నాయకులు ఆయన కారు అడ్డగించారు. తమ సమస్యలు విన్నతర్వాతే అక్కడి నుంచి కదలాలంటూ పట్టుబట్టారు. Conclusion:పోలీసులు వారించిన సంఘాలు బెట్టువీడకపోవడంతో విద్యాశాఖాధికారి దిగి వచ్చి వినతి పత్రంను స్వీకరించారు. కార్పోరేట్‌ సంస్థలతో గంటల తరబడి చర్చలు జరిపే అధికారులు.. విద్యార్థుల సమస్యలపై వినతులు స్వీకరించేందుకు కూడా సమయం సరిపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..................Byte
బైట్‌
రమేష్‌, విద్యార్థి సంఘం నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.