ప్రపంచ దేశాలకు భారతదేశం పూజ గృహం లాంటిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్ష స్వీకార మహోత్సవం గోడ పత్రికను హిమాయత్నగర్లో ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో కలిసి రమణాచారి ఆవిష్కరించారు. పీఠాధిపతులు, మహర్షులు లోక కల్యాణం కోసం పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఈనెల 15,16,17 తేదీల్లో నిర్వహించనున్న మహోత్సవానికి బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఇవీ చూడండి: భద్రాచలంలోని ఘనంగా పునర్వసు పూజలు